Dataset Viewer
text
stringlengths 0
279k
|
---|
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ వద్ద ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలకడంతో పాటు సైనికులు గౌరవ వందనాన్ని అందించారు.
|
ఇటు తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా అన్ని దేవాలయాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రాద్రి రాముడికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. ఏప్రిల్ 2న భద్రాద్రిలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకలను వెంటాడుతోంది కరోనా. రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా అలర్ట్ నేపథ్యంలో భక్తులు లేకుండానే శ్రీరామనవమి జరుపుతామని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి పువ్వాడ ఈ మేరకు స్పష్టం చేశారు. శ్రీ రాములవారి కల్యాణం టికెట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు.. టికెట్ డబ్బు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారన్నారు. కరోనాపై ప్రజలు భయభ్రాంతులకు గురికావొదని, మరింత అప్రమత్తంగా ఉండాలని ఉండాలని సూచించారు.
|
అమెరికా సహా చాలా కొన్ని దేశాలను అభివృద్ది చెందిన దేశాలుగా, భారత్, చైనాలతో పాటు మరికొన్ని దేశాలను అభివృద్ది చెందుతున్న దేశాలుగా ఆఫ్రికా దేశాలను వెనుకబడిన దేశాలకు పేర్కొంటున్నారు.
|
మనలో చాలా మంది విద్యుత్ పొదుపు చేయాలి అని విన్నాను. ఎందుకు? అందంగా చాలా సంస్కరణలు. కొన్ని నమ్మకం శక్తి సేవ్ లేకపోతే, దీన్ని చెయ్యవచ్చు చౌక కాదు. ఎవరైనా అది కూడా విద్యుత్ మూలం ఆదా చెప్పారు. కానీ ఎవరూ అది శక్తి సేవ్ అవసరం ఎందుకు అనే ప్రశ్న పై చాలా ప్రత్యేకంగా చెప్పగలను. , సాధారణ హక్కుకు మరియు ఆ మరియు ఇతరులు. ఇంధన వనరుల పొదుపు ప్రయోజనం కోసం విద్యుత్ సేవ్ మొదటి విషయం. అలాగే, పని తొలగించబడుతుంది పవర్ స్టేషన్ చాలా హానికరమైన వాయువులు ఉంది. ఈ సేకరించిన పదార్థాలు హానికరం ప్రజలకు కానీ కూడా పర్యావరణం కోసం మాత్రమే కాదు.
|
తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మరింత లోతైన అధ్యయనం కావాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ సోమవారం గుంటూరు జిల్లాలో అన్నారు.
|
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అంజయ్యను దళితుడిగా పేర్కొంటూ మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఇంటి వారు.. కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. దళితుల్ని ఆకర్షించేందుకు మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారే తప్పించి అంజయ్య.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారుగా అంజయ్య మనమడు.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కార్యదర్శి అభిషేక్ రెడ్డి తప్పు పట్టారు.
|
ఇక, గార్డు నుంచి ఇన్స్పెక్టర్ వరకు తమ గుర్తింపుకార్డును చూపించి, తాము పనిచేసే జిల్లా పరిధిలోని బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నారు. దీనికోసం ఆధునిక గుర్తింపుకార్డును అందజేయనున్నారు.. సెకండ్ క్లాస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు గార్డులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వనున్నారు. 2021 సెప్టెంబర్ 13న తమిళనాడు శాసనసభలో పోలీస్ గ్రాంట్పై జరిగిన చర్చ సందర్భంగా.. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్ వరకు గార్డులందరికీ వారానికి ఒక రోజు సెలవు ఇవ్వబడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే, దీనిపై ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులతో గడపడానికి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది పేర్కొంది సర్కార్.. ఇవాళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సెకండ్ క్లాస్ నుండి హెడ్ కానిస్టేబుల్ వరకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
|
మూడు రాజధానుల అంశం టీడీపీకి ఏ మేరకు కలసి వస్తుందన్నది పక్కన పెడితే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఇది చంద్రబాబుకు ఒకింత లాభమేనని చెప్పాలి. ఇక జేఏసీ బస్సు యాత్రను అడ్డుకోవడం ద్వారా టీడీపీకి వైసీపీ మరింత లాభం చేకూర్చింది. జాతీయ స్థాయిలో జగన్ వైఖరి చర్చనీయాంశమయింది. చలో ఆత్మకూరు సందర్భంగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం కూడా జాతీయ మీడియాలో హైలెట్ కావడంతో ఇక చంద్రబాబు ఆగలేదు.
|
వైద్య సౌకర్యం.
|
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
|
నీటిపారుదల సౌకర్యాలు.
|
రెండేళ్ల బకాయిలు చెల్లించాల్సివుంది
|
ఈ గ్రామంలో "శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి" వారు కొలువై వున్నారు. భక్తులకు ఆయనే 'కల్పతరువు', 'వరప్రదాత' ,స్థలపురాణం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నపుడు, ఆయన ఆధ్యాత్మిక గురు పరంపరలో మైసూరులోని శేషహల్లికి చెందిన వ్యాసరాయుల ఉండేవాడు. వ్యాసరాయలు గొప్ప ఆంజనేయస్వామి భక్తుడు. ఈయనే తరువాత జన్మలో మంత్రాలయ రాఘవేంద్రస్వామిగా అవతరించారని భావిస్తారు. రాజు గారు "కుహుల" అనే రాక్షసుని చేత పీడించబడడం చేత స్వామి రాజ్యాన్ని నాలుగు గంటల కాలం (1 గంట 36 నిమిషాలు) పాటు రాజ్యాన్ని పాలించారు. అందుకు వ్యాసరాయుల వివిధ చోట్ల 732 ఆంజనేయుని విగ్రహాలను స్థాపించాడు. అతను 1539 ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో నాలుగవ రోజున నిర్యాణం పొందాడు.
|
చాలామంది టీ పొడికి ఎక్స్పైరీ ఉండదు.. డబ్బాలో మూత పెడితే చాలు ఎన్నాళ్ళైనా పాడు అవదు అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. టీ పొడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతుంది. టీ పొడి కొంచెం ముతక వాసనలా వస్తుంది అంటే పాడైపోయిందనే అర్థం. టీకి ఉండే సహజమైన వాసన కంటె ఏమాత్రం తేడాగా వాసన వచ్చినా (ఫ్లేవర్లు కలిపిన టీపొడి ఆ ఫ్లేవర్ వాసన ఉంటుంది) అది పాడైపోయిందని తెలుసుకోవచ్చు. వెంటనే ఆ డబ్బా బయట పాదేయడం బెటర్.
|
ఫ్లాష్..ష్లాష్. సరైనోడు సినిమా లీకైంది. పైరసీ భూతం మళ్లీ.. పడగ విప్పింది. సినిమా విడుదలకు ముందే.. లీకైపోయింది. అత్తారింటికి దారేదితో వికృతరూపం దాల్చిన ఈ జాడ్యం.. ఇప్పుడు సరైనోడుకీ అంటుకొందట. ఈనెల 22న సరైనోడు సినిమా విడుదల కాబోతోంది. అయితే వారం రోజుల ముందే.. పది హేను నిమిషాల సినిమా బయటకు వచ్చేసింది. దాంతో చిత్ర బృందం తలలు పట్టుకొంది. వెబ్ లింకులన్నీ వెదికిపట్టుకొని. వాటిని డిలీట్ చేసే పనిలో తలమునకలైపోయింది చిత్రబృందం.
|
చిలాకాకు పచ్చ కంచి పట్టుచీర కట్టుకుని, దానికి తగ్గట్టు అదే రంగు పట్టు రవిక తొడుక్కుని అమనిలా వచ్చింది స్వప్న.
|
బాలీవుడ్ క్లాసిక్ హిట్ `మిస్టర్ ఇండియా`కి వీరాభిమానులున్నారు. అనీల్ కపూర్ స్టార్ డమ్ పెంచిన సినిమాల్లో ఈ క్లాసిక్ మూవీ ఒకటి. అలాగే ఈ మూవీలో శ్రీదేవి అసమాన నట ప్రతిభ నేటికీ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. అయితే అలాంటి క్లాసిక్ సినిమా టైటిల్ ని ఉపయోగించి కత్రిన ప్రధాన పాత్రలో సూపర్ హీరో సినిమా తీస్తున్నానంటూ ప్రకటించారు అలీ అబ్బాస్ జాఫర్. సల్మాన్ కథానాయకుడిగా నటించే నాలుగు సినిమాల ఫ్రాంఛైజీలో ఒక మూవీని కత్రినతో ప్లాన్ చేస్తున్నానని వెల్లడించారు. మిస్టర్ ఇండియాలో శ్రీదేవి పాత్రను కానీ లేదా అనీల్ కపూర్ పాత్రను కానీ స్ఫూర్తిగా తీసుకుని కత్రిన పాత్రను రూపొందిస్తాడా? అన్న సందేహాలు ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి.
|
తీవ్ర గాయాలపాలైన అనీష్ ను అతడి సోదరుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్ను మూశాడు. అనీష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రి ప్రభు కుమార్, ఆమె మేనమామ సురేష్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
‘బాఘ్దాద్’ స్టైల్ స్ట్రీట్ మ్యాగజైన్పై తన కవర్ ఫొటో పిక్ను ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఊర్వశి.. ఈ ఫొటోపై ‘ఊర్వశి రౌతేలా.. బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్’ అనే క్యాప్షన్ను చూసి ఆనందపడుతోంది. ఈ మేరకు మ్యాగజైన్ నిర్వాహకులకు థాంక్స్ చెప్తూ.. ఈ గౌరవం దక్కడం పట్ల చాలా ఆనందపడుతున్నానని, ఇరాక్ ఫ్యాషన్ చరిత్రలో తను భాగస్వామినైనట్లు భావిస్తున్నానని పేర్కొంది. కాగా ఇరాక్ నెం.1 మ్యాగజైన్ ‘బాఘ్దాద్ స్టైల్ స్ట్రీట్’ కవర్ ఫొటోగా మారిన ఊర్వశికి ఫ్యాన్స్, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. తాము ప్రౌడ్గా ఫీలవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. చివరగా బాలీవుడ్ మూవీ ‘వర్జిన్ భానుప్రియ’లో కనిపించిన ఊర్వశి రౌతేలా.. తెలుగు, హిందీలో బైలింగ్వల్ ప్రాజెక్ట్గా వస్తున్న ‘బ్లాక్ రోజ్’ షూటింగ్ను ఇటీవలే పూర్తి చేసుకుంది. అంతేకాదు త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోంది.
|
K శివ ప్రియ 9వ తరగతి B
|
గుంటూరులోని స్వరూపనందేంద్ర సరస్వతి స్వామీ జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు హోంమంత్రి సుచరిత పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. నిబంధనలకు లోబడి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలన్నారు. స్వామీ వారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయన్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజ సేవ చేస్తున్నారన్నారు. స్వామీ వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకుండాలని ఆమె కోరుకున్నారు.
|
సాధారణంగా మనీ ప్లాంట్ అని పిలిచే ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే.. లక్ అని చెబుతుంటారు. నిజమే.. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. అదృష్టం పండినట్టే. అలాగే.. మీ లక్కీ నంబర్ ఎంత అయితే.. అన్ని ఆకులు ఒక కొమ్మకు ఉంటే.. మరింత లక్కీ.
|
అన్నట్లు జిమ్ లో డైసీ చేసే వర్క్ అవుట్లు చూస్తే ఆశ్చర్యపోతాం. అంతేకాదు డైసీ చేసే ఫీట్లు చూస్తే నిజంగా ఆచిన్నారికి కాళ్లు లేకపోవటం నిజం కాదేమో అనిపిస్తుంది. మరి మీరు కూడా చూడండీ ఈ చిచ్చరపిడుగు చేసే ఫీట్లు.
|
వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు, రేపు కూడా కొనసాగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రకటిస్తూ తీర్మానం చెయ్యటం ఆ బిల్లు శాసన సభ్యులు ఆమోదించటం జరిగింది.దీంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ నేపధ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. అరాచక శక్తులు ప్రవేశించాయన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు.
|
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు.అతను నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
|
రెండేండ్లలో ఊహించని పురోగతి
|
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పోరుబాట పట్టారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు గోరీ కట్టడమే తన ఎజెండా అని ప్రకటించారు. లక్ష్య సాధన కోసం లెఫ్ట్ రాజకీయ నేపథ్యం నుంచి రైట్ పార్టీలో చేరారు. రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ తో ఉన్న అనుబంధాన్ని రాజీనామాతో తెంచేసుకున్నారు. ఈటల రాజకీయ జీవితంలో ఎక్కువ రోజులు ఆందోళనలు, అలజడులు, ఉద్యమాలతోనే గడిచిపోయాయి. ఇప్పుడు మరోసారి అదే బాటను ఎంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో పీడీఎస్ యూ రాష్ట్ర నేతగా పని చేసిన ఆయన పెండ్లి తర్వాత పౌల్ట్రీ వ్యాపారంలోకి ప్రవేశించారు. వ్యాపారం బాగా సాగుతున్న సమయంలోనే టీఆర్ఎస్ లో చేరారు. వ్యాపారంలో వచ్చిన డబ్బులను పార్టీకి ఖర్చు చేసి కష్టకాలంలో టీఆర్ఎస్ ను ఆదుకున్నారు. కేసీఆర్ కు నమ్మిన బంటుగా మారారు.
|
దేవదాస్ కనకాల దర్శకుడిగా నిజం, చలిచీమలు చిత్రాలను తెరకెక్కించారు. ‘చలిచీమలు’ చిత్రంలో ‘నొటొక్క జిల్లాలకు అందగాడిని’ అనే నూతన ప్రసాద్ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. నాగమల్లి, ఓ ఇంటి భాగోతం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు దేవదాస్ కనకాల. ఇక ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అనే టివి సీరియల్కు ఆయన కథ, కథనం అందించి స్వయంగా నిర్మించారు. దీనికి ఐదు నంది అవార్డులు రావడం విశేషం.
|
మహేష్ బాబు గత సినిమా శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అవ్వడం, అలాగే హిట్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండడం వలన బ్రహ్మోత్సవం సినిమాకి సూపర్బ్ క్రేజ్ నెలకొంది.ఆ క్రేజ్ వలనే భారీ బిజినెస్ ఆఫర్స్ అస్తున్నాయి.
|
పశ్చిమగోదావరి: జనవరి 18న రాత్రి పాలకొల్లు-నరసాపురం మార్గమధ్యలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసాపురం పట్టణానికి చెందిన గౌతమి మృతిపై నెలకొన్న అనేక సందేహాలు నివృత్తి కావడం లేదు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ వి రత్న తెలిపారు.
|
ఏపీవైపు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. గడిచిన 3 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శ్రీలంకలో ట్రింకోమలైకు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు కన్యాకుమారికి ఆగ్నేయ దిశగా సుమారు 1,120 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది.. 24 గంటల్లో మరింత బలపడి తుఫాన్గా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
|
బీజేపీ ఎంపీపై కోడిగుడ్లతో తెగబడ్డ టీఆర్ ఎస్ కార్యకర్తలు
|
ముందుగా ఆ కాకరకాయలు కడిగి పైన కొద్దిగా పొట్టు తీసేసి పొడవుగా నిలువుముక్కలు తరుగుకోవాలి. ముదిరిన గింజలు గుచ్చుకుంటాయి వాటిని తీసివేసుకోవాలి.
|
షాద్నగర్లోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో రూ.5 కోట్లతో నూతన ఆడిటోరియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ ఇటీవలే ప్రారంభించారు. ఆడిటోరియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సర్కార్ జానపద కళాకారులను ప్రోత్సహిస్తుండడంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రదర్శనల్లో పాల్గొనేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే షాద్నగర్లోని యోగా కేంద్రంలో మూడ్రోజుల పాటు జానపద కళాకారులతో ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలో కళాకారులు తమ ప్రతిభను చాటడంతో పూర్వ జానపద కళను పట్టణ ప్రజలు తిలకించి సంతోషం వ్యక్తంచేశారు. షాద్నగర్లో సుమారు 30 మంది కళాకారులు ఉన్నారు. ఆడిటోరియం ఏర్పాటుతో కళాకారుల్లో నూతన ఉత్తేజం నిండి ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు.
|
ఎయిర్టెల్ 2జీ కస్టమర్లకే లోన్ వర్తిస్తుంది. లోన్ తీసుకునే వారు వారి కొత్త ఫోన్లో 60 రోజులు ఎయిర్టెల్ ప్లాన్ వాడాలి. వీరికి రూ.249 బండిల్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఎయిర్టెల్ తన వీవో వైఫ్ సపోర్ట్ సేవలను 200 హ్యాండ్సెట్లకు పైగా అందుబాటులోకి తీసుకువచ్చింది. వాయిస్ ఓవర్ వైఫై సదుపాయం ద్వారా కస్టమర్లకు కాల్ కనెక్టివిటీ బాగుంటుంది.
|
జాతీయ రహదారి నెంబర్.4కు సమీపంలోని కంగల్ ప్రాంతానికి వచ్చిన సమయంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి అసతాయి కాంబ్లి అనే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
‘281 అండ్ బియాండ్’ పేరిట తన ఆత్మకథను ఇటీవల లక్ష్మణ్ విడుదల చేశారు. ఈ పుస్తకంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ గురించి ప్రస్తావించారు. ఈ ఆస్ట్రేలియన్ కోచ్ కారణంగా జట్టు రెండు, మూడు భాగాలుగా విడిపోయిందని.. జట్టులో తీవ్ర అంసతృప్తి నెలకొందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘ఆ కోచ్కి జట్టులో ఇష్టమైన ఆటగాళ్లు ఉండేవారు. వాళ్లనే పట్టించుకునేవాడు. వాళ్లు తరవాత జట్టులో నిలదొక్కుకున్నారు. కానీ ఇతర ఆటగాళ్లు వాళ్ల బాధలు వారు పడుతూ కనుమరుగైపోయారు. మా కళ్లముందే జట్టు పతనమైపపోయింది’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
|
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి ఇది 100వ టెస్టు కావడం విశేషం. అతి పిన్న వయసులో వందో టెస్టు ఆడుతున్న రెండో ప్లేయర్ జో రూట్...
|
తెలంగాణలో కొండెక్కిన ఉల్లి ధరలు
|
సమూహం లేదా సమాజాన్ని ఐకమత్యంగా నిలిపేది ఉత్సవము. ఆ ఉత్సవము ఏదైనా కావచ్చు. అలానే ఆ దేశ లేదా ఆ ప్రాంత విశిష్టతను, సంస్కతీసంప్రదాయాలను ఈ శుభకార్యం ద్వారా బయట లోకానికి తెలుస్తుంది. ఇటువంటి ఉత్సవాలు మన దేశంలో చాలనే ఉన్నాయి. ఈ కార్యాలే నేడు మన దేశాన్ని కలిసికట్టుగా ఉంచుతున్నాయనడంలో సందేహం లేదు. అటువంటి ఉత్సవాల్లో కో జాగరీ ఉత్సవం ఒకటి.
|
శ్రీవారి గరుడ సేవలో తప్పిన పెనుముప్పు...గజరాజు దాడిలో మావటికి స్వల్ప గాయాలు
|
ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ కార్ల విభాగంలో ఆల్టో మరియు స్విఫ్ట్ కార్ల మద్య దూరాన్ని భర్తీ చేస్తూ మారుతి సుజుకి సెలెరియో మరియు ఇగ్నిస్ కార్లను ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో ఈ రెండు మోడళ్ల ఏకఛత్రాధిపత్యానికి టాటా టియాగో చరమగీతం పాడింది. ఇదే జూన్ నెలలో సెలెరియో 6,570 యూనిట్లు మరియు ఇగ్నిస్ 4,514 యూనిట్ల సేల్స్తో టాటాను అందుకోలేకపోయాయి.
|
బాలీవుడ్ హీరో బర్త్ డే కానుకగా జక్కన్న ట్రీట్
|
గుంకుల్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
|
కడప జిల్లా నుంచి తెలుగుదేశం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కాషాయ తీర్థాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన చేరిక ప్రభావం జమ్మమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాపై ఉంటుందని, ఈ మూడు నియోజకవర్గాల్లో బలపడటానికి అవకాశం దొరికినట్టయిందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక జేసీ కుటుంబాన్ని కూడా చేర్చుకుంటే అనంతపురం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు చిక్కుతుందనే అభిప్రాయం వారిలో నెలకొంది. ఇదే అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
|
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
|
- బత్తని రాకేష్ గౌడ్
|
భారత్-బంగ్లా సరిహద్దుల్లో ఫెన్సింగ్ ను త్వరలో పూర్తి చేస్తామని, ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కోల్ కతాలో ఈరోజు ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాజ్ నాథ్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చొరబడుతున్న వారి సంఖ్య, మత్తు పదార్థాల రవాణా ఎక్కువగా ఉందని అన్నారు. వాటిని నివారించేందుకు గాను భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఏర్పాటును త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అక్రమచొరబాట్లు, డ్రగ్స్ రవాణా వంటి వాటిని నివారించేందుకు బంగ్లా సర్కార్ సహకరిస్తుందని అన్నారు. భారత్ దౌత్య విధానం బాగుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. బంగ్లా నుంచి ఇక్కడికి వలస వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
|
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
|
బాష్పీభవన ఉష్ణోగ్రత.
|
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 21